Sunday, March 18, 2012

Kohli First Century Aganist Pakistan

పాకిస్థాన్ తో జరుగుతున్నవన్డేలో టీమిండియా వైస్ కెప్టెన్ విరాట్ కొహ్లి సెంచరీ సాధించాడు. 97 బంతుల్లో 11 ఫోర్లతో శతకం పూర్తి చేశాడు. వన్డేల్లో కొహ్లికిది 11వ సెంచరీ. పరుగుల ఖాతా తెరవకముందే వికెట్ కోల్పోయిన జట్టును సెంచరీ భాగస్వామ్యంతో సచిన్, కొహ్లి ఆదుకున్నారు. 52 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సచిన్ రెండో వికెట్ గా అవుటయ్యాడు. భారత్ 34 ఓవర్లలో 207/2 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది. కొహ్లి(109), రోహిత్ శర్మ(38) క్రీజ్ లో ఉన్నారు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...